25-06-2025 01:40:16 AM
మంచిర్యాల, జూన్ 24 (విజయక్రాంతి) : పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి పలు గ్రూపులలో అడ్మిషన్ పొందేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపల్ డాక్టర్ జి అనూ ష కోరారు. గురుకుల కళాశాలలో నాణ్యమై న విద్య, భోజన సదుపాయం కల్పించడం తో పాటు ఉపాధి పొందడానికి ఇంటర్నషి ప్, ప్లేస్మెంట్ సెల్, ఉన్నత విద్యకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 28వ తేదీ వర కు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పెం చిందని ఆమె తెలిపారు.