15 April, 2026 | 12:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు భరోసా విడుదల

16-06-2025 12:06 AM

 మంథని వ్యవసాయ సహాయ సంచకులు అంజని

మంథని, జూన్ 15 (విజయక్రాంతి) రైతులకు పెట్టుబడి సాయం గా రైతు భరోసా విడుదల కార్యక్రమం తెలంగాణ ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరి నుం డి ప్రత్యక్ష ప్రసారం సోమవారం ఉంటుందని మంథని వ్యవసాయ సహాయ సంచ కులు అంజని మిశ్ర ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రైతు భరోసా కి సం బంధించిన విధివిధానాలు ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో వివరిస్తారని, అందుబాటు లో ఉన్న రైతులందరూ తమ తమ దగ్గరలో గల రైతు వేదికల వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం వీక్షించగలరని ఆమె సూచించారు. రైతు భరోసా దరఖాస్తు చేయని రైతులు కొత్త పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారికి నెల 20 లోపు సమర్పించగలరనిఆమెతెలిపారు.