calender_icon.png 10 May, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన వధూవరులకు రూ.5 వేలు అందజేత

20-04-2025 07:48:19 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతన వధూవరులు గండు రాము దివ్య దంపతులకు 5వేల రూపాయలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సలహాదారుడు కందునూరి నాగన్న(ఏసీపీ), తాళ్లపల్లి సతీష్, వేముల శ్రీనివాస్, కందునూరి కార్తీక్, కూటికంటి మధు పాల్గొన్నారు.