20 March, 2026 | 9:07 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రథమ స్థానం

17-04-2025 12:14 AM

కరీంనగర్, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ నిర్వహించిన ఒలంపియాడ్ లో  కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు.  పాఠశాలకు చెందినటువంటి పి. శ్లోక ఇంగ్లీష్ ఒలంపియాడ్లో స్టేట్ 1వ ర్యాంక్, యం.డి అబ్దుల్ అర్హాన్ జనరల్ నాలెడ్జ్ ఒలంపియాడ్లో స్టేట్ 4వ ర్యాంక్, జి. సాయి సంహిత్ మ్యాథ్స్ ఒలంపియాడ్లో స్టేట్ 4వ ర్యాంకు, యం. శివేన్ రెడ్డి మ్యాథ్స్ ఒలంపియాడ్ లో స్టేట్ 4వ ర్యాంకు, డి. స్నిగ్దాశ్రీ మ్యాథ్స్ ఒలంపియాడ్ స్టేట్ 1వ ర్యాంకు, ఎ. వాన్మయి, మ్యాథ్స్ ఒలంపియాడ్లో స్టేట్ 5వ, కె. సాన్వి సైన్స్ ఒలంపియాడ్లో స్టేట్ 5వ ర్యాంకుతో టాపర్స్ గా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.