16 April, 2026 | 12:05 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

బీఆర్‌ఎస్‌లో చేరిన ఏఎంసీ మాజీ చైర్మన్

04-02-2026 01:30 AM

తాండూరు, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వర్త్య విఠల్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం ఆయన మాజీ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా వేసుకున్నారు.

ఈ సందర్భంగా  మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  మాట్లాడుతూ, విఠల్ నాయక్కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని, ఏఎంసి చైర్మన్గా చేసిన అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని అన్నారు. విఠల్ నాయక్ మాట్లాడుతూ, పైలెట్  నాయకత్వం  లో మున్సిపల్ పై టిఆర్‌ఎస్ జండా ఎగురవేస్తామని అన్నారు.