28 July, 2026 | 12:04 PM

డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్

19-05-2026 09:11 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ ఐపీఎస్ ను మంగళవారం హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.అనంతరం డీజీపీ సీవీ ఆనంద్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.