20 May, 2026 | 3:54 PM

Breaking News

మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •   ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి   •   మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ   •   సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత   •   దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్   •   కొనసాగుతున్న ఎల్లయ్య చెరువు కాలువల పూడికతీతల పనులు   •  

ముదిరాజ్ పెద్దమ్మ గుడికి శంకుస్థాపన

08-11-2025 06:59 PM

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రమైన కాటారంలో ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ కమిటీ హాల్ ఆవరణలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు, ముదిరాజ్ కుల సంఘం పెద్దలు భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘం అధ్యక్షులు ఓలపు రాజబాబు, నాయిని శ్రీనివాస్, జోడు శ్రీనివాస్, జియ్యారి మల్లేష్, బల్ల సమ్మయ్య, సిరిసిల్ల నరేష్, బొంతల సంతోష్, జోడు సత్యనారాయణ, అట్టెం పోచయ్య, గాడిచర్ల హరీష్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.