16-06-2025 12:00:00 AM
రాజంపేట జూన్ 15 ( విజయక్రాంతి): రాజంపేటలో గంగపుత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, దాతలు భాగస్వామ్యం అయ్యారు. మొత్తం 250 మందికి నోటు పుస్తకాలు అందజేయడం జరిగింది.
విద్యార్థులను ప్రోత్సహించే ఈ మంచి పనికి సహకరించాలని ట్రస్ట్ సభ్యులు కోరారు. కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ కమిటీ సజావుగా నిర్వహిం చింది. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంఈఓ పూర్ణచంద్రరావు ప్రధానోపాధ్యాయులు ఈశ్వర య్య. ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి.,బక్కి దుర్గయ్య,కుంట నర్సింలు,సుందరి.
కుంట ఎల్ల య్య . బక్కి భాస్కరరావు ,పంపరి సంజీవ బండకాడి, కుంట రాములు,కుంట సాయిలు, బక్కి, కిషన్, పంపరి విఠల్ రావు,చందు పంతులు, పంపరి గంగాధర్, బక్కి, అరునేష్, బక్కి శరత్ కుమార్ బక్కి, రాజయ్య. నాయకులు పాల్గొన్నారు.