17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మాజీ ఎమ్మెల్యే కూతురు అంత్యక్రియలు

29-12-2025 12:00 AM

పాల్గొన్న ప్రముఖులు

భైంసా డిసెంబర్ 28(విజయక్రాంతి) : ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి విట్టల్ రెడ్డి కూతురు సులోచన గుండెపోటుతో మృతి చెందగా ఆదివారం ఆమె అంత్యక్రియలు భైంసా మండలంలోని దేగాం గ్రామంలో నిర్వహించారు. ముదురు నియోజకవర్గంలో ఆరుసార్లు విజయం సాధించిన మాజీ మంత్రి స్వర్గీయ గడ్డన్న, కుటుంబీకులు రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన విట్టల్ రెడ్డి కూతురు కావడంతో పెద్ద ముత్తల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు పిట్టల రెడ్డికి పరామ ర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు వెడుమ బుజ్జి పటేల్ కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.