18 April, 2026 | 1:05 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

09-04-2025 12:00 AM

నిజాంసాగర్ ఏప్రిల్ 7(విజయక్రాంతి ) నిజాంసాగర్ మండలంలోని  మాగి గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు సోమవారం నాడు ప్రారంభించారు. రైతులు దాన్యం కొనుగోలు కేంద్రల ద్వారానే ధాన్యాన్ని విక్రయించాలని ఆయన సూచించారు.

కార్యక్రమం లో పిట్లం ఏఎంసి చైర్మన్ చికోటి మనోజ్ కుమార్  నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్  గ్రామ సంఘం ప్రతినిధులు, మండల ఏ.పి యం యం రాం నారాయణ గౌడ్ మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.