15 June, 2026 | 10:24 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గురప్పగారి రాజులు

15-09-2024 02:07 PM

సిద్దిపేట (విజయక్రాంతి): విశ్రాంత పోలీసు అధికారులు సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షులుగా రిటైర్డ్ ఎస్ఐ గురప్పగారి రాజులు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా రిటైర్డ్ డిఎస్పీ బైరి అంజయ్య,  గౌరవ సలహాదారులుగా రిటైర్డ్ ఎస్ ఐ ఉప్పరి రత్నం, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ నశీర్ అద్దీన్,  శ్రీరామ్ ఆంజనేయులు, కార్యదర్శిగా పి వీరారెడ్డి, సహాయ కార్యదర్శిగా మహమ్మద్ గౌస్ పాషా, మల్లయ్య, రామారావు, కోశాధికారిగా కందుకూరి విశ్వనాథ, కార్యవర్గ సభ్యులుగా వెంకట్ రెడ్డి, ఏం చంద్రయ్య, పి మాధవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథంలు ఎన్నికయ్యారు.