1 July, 2026 | 11:06 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

బీభత్సం సూచించిన వడగళ్ల వాన

21-03-2025 10:31 PM

అకాల వర్షానికి నేలరాలిన వరి గింజలు

దండేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో పాటు పలు గ్రామాలలో కురిసిన అకాల వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు యాబై గ్రాముల స్థాయిలో రాళ్లు పడడంతో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. అకాల వర్షానికి చేతికొచ్చిన పంట నేల రాలిపోయింది. వందల ఎకరాల వరి, మక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్టు రైతులు వాపోతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.