1 July, 2026 | 9:56 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కొడుకుతో కలిసి అల్లుడిని చంపిన మామ

21-03-2025 10:34 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కన్నెపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో చదువు లక్ష్మణ్ (33) అనే వ్యక్తిని శుక్రవారం అతని మామ పార్వతి రాజన్న, బావమరిది పార్వతి అనిల్ లు కొట్టి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. మృతుడు లక్ష్మణ్ తన భార్య సమత అలియాస్ రోజాతో గొడవ పడుతుండగా తన కూతురు ని ఎందుకు కొడుతున్నావంటూ మామ రాజన్న, తన కొడుకుతో అనిల్ తో కలిసి కొట్టారు. దీంతో కింద పడ్డ లక్ష్మన్ ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తాండూర్ సీఐ కుమారస్వామి తెలిపారు.