12-06-2025 12:39:11 AM
భూత్పూర్ జూన్ 11 : భూత్పూర్ మునిసిపాలిటీ భూత్పూర్ నుండినాగర్ కర్నూల్ వెల్లే రహధారి గోప్లాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది. ఏండ్ల తరబడి ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటూ శాశ్వతమైన పరిష్కారం చూపడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పందించిన కాంగ్రెస్ నాయకులు న వీన్ గౌడ్ ఈ విషయాన్ని దేవరకద్ర ఎమ్మె ల్యే జి మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకుపో గా కంకర డస్ట్ ను పోసి భారీ ఎత్తున ఉన్న గుంతలను పూడ్చడం జరిగింది. దీంతోపా టు శాశ్వతమైన పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికు లు కోరుతున్నారు.