29-05-2025 02:13:38 AM
కామారెడ్డి ,మే 28 ( విజయక్రాంతి) కామారెడ్డి జిల్లా భట్రాజు సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మజ ఆనంద్ కుమార్ రాజును బుధవారం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ రవీంద్ర భారతిలోసన్మాన కార్యక్రమం నిర్వహించారు.
బట్రాజ్ కుల సంఘం కు తను విశిష్ట సేవలు అందించినందుకు రాష్ట్ర కమిటీ పద్మజ ను ప్రత్యేకముగా సన్మానిం చారు. ఈ సందర్బంగా తాను కామారెడ్డి జిల్లా భట్రాజు కుల బంధువులందరికి పేరుపేరున ధన్యవాదములు తెలిపినారు. రాష్ట్ర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.