16 April, 2026 | 9:23 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు పరిశీలించిన గృహ నిర్మాణ శాఖ ఎండీ

29-03-2025 01:31 AM

పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మండలంలోని జానకం పేట, జిన్నారం మండలంలోని మాదారం గ్రామాలలో గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ ఐఏఎస్ శుక్రవారం పర్యటించారు. రెండు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. అప్పులు చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జానకం పేట గ్రామానికి 29, మాదారం గ్రామానికి53 ఇండ్లు మంజూరు అయ్యాయి. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ చలపతిరావు, డిప్యూటీ ఈఈ రవీందర్, ఏ ఈ సత్యనారాయణ, జిన్నారం ఎంపీడీవో అరుణ రెడ్డి, అమీన్ పూర్ ఎంపీడీవో శ్రీరామ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.