24 April, 2026 | 1:08 PM

Breaking News

ఖమ్మం వైరా రోడ్డులో దారుణం.. కత్తులతో పరస్పర దాడి   •   వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే   •   ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేట ఉద్రిక్తత   •   BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •  

రాష్ట్రానికి 9 మంది ఐఏఎస్‌లు

27-06-2024 12:20 AM

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం 

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 9 మంది ఐఏఎస్‌లను కేటాయించింది. 2020, 2021 బ్యాచ్‌కు చెందిన అధికారులను కేటాయిస్తూ బుధవారం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి భూపేందర్‌పాల్ సింగ్  ఉత్వర్వులు జారీచేశారు. తెలంగాణకు కేటాయించిన వారిలో కదిర్వాన్ పలాని (2020), శివేంద్ర ప్రతాప్ (2021), సంచిత్ గంగ్వార్ (2021), ఫైజన్ అహ్మద్ (2021), లెనిన్ విస్టల్ టప్పో (2021), పీ గౌతమి (2021), పీ పింకేశ్‌కుమార్ (2021), రాధిక గుప్తా (2021), పీ శ్రీజ (2021) ఉన్నారు.