20 March, 2026 | 7:20 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మూడో టీ20లో జింబాబ్వేపై భారత్ విజయం

10-07-2024 08:25 PM

హరారే: మూడో టీ20లో జింబాబ్వేపై భారత్ విజయం సాధించింది. హరారేలో జరిగిన మూడవ T20Iలో భారత్ 23 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. 20 ఓవర్లకు గాను భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 182 పరులుగు చేసింది. లక్ష్య చేధనకు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 159 చేసింది. భారత బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్(66), రుతురాజ్ గైక్వాడ్(49), యశస్వి జైస్వాల్(36) పరుగులు చేశారు. ఈ మ్యాచులో భారత బౌలర్లు సుందర్ 3, అవేష్ ఖాన్ 2, ఖలీల్ 1 వికెట్ తీసుకున్నారు. జింబాబ్వే తరఫున సికందర్ రజా, బ్లెస్సింగ్ ముజారబానీ చెరో రెండు వికెట్లు తీశారు. డియోన్ మేయర్స్ 65 పరుగులతో రెచ్చిపోయిన మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు.