20 March, 2026 | 8:41 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

భారత స్పాన్సర్‌గా అదానీ గ్రూప్!

11-07-2024 12:10 AM

పారిస్ ఒలింపిక్స్

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న భారత ఆటగాళ్ల బృందానికి ప్రధాన స్పాన్సర్‌గా అదానీ గ్రూప్ వ్యవహరించనుంది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ బుధవారం స్వయంగా ప్రకటించారు. ఆటగాళ్లకు తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘దేశ్ కా గీత్ ఎట్ ఒలింపిక్స్’ పేరిట అథ్లెట్లకు మద్దతుగా ప్రచారం ప్రారంభించినట్లు అదానీ తెలిపారు. ఇక పారిస్ ఒలింపిక్స్‌కు ఈసారి మన దేశం నుంచి 113 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. జూలై 26 నుంచి విశ్వక్రీడల సంబరం మొదలుకానుంది.