8 June, 2026 | 6:14 PM

Breaking News

నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •   రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టండి   •  

భారత స్పాన్సర్‌గా అదానీ గ్రూప్!

11-07-2024 12:10 AM

పారిస్ ఒలింపిక్స్

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న భారత ఆటగాళ్ల బృందానికి ప్రధాన స్పాన్సర్‌గా అదానీ గ్రూప్ వ్యవహరించనుంది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ బుధవారం స్వయంగా ప్రకటించారు. ఆటగాళ్లకు తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘దేశ్ కా గీత్ ఎట్ ఒలింపిక్స్’ పేరిట అథ్లెట్లకు మద్దతుగా ప్రచారం ప్రారంభించినట్లు అదానీ తెలిపారు. ఇక పారిస్ ఒలింపిక్స్‌కు ఈసారి మన దేశం నుంచి 113 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. జూలై 26 నుంచి విశ్వక్రీడల సంబరం మొదలుకానుంది.