15 March, 2026 | 6:12 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

15-03-2026 02:11 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సాబేర బేగం గౌస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హమీద్, ఎల్లారెడ్డిపేట బ్లాక్ అద్యక్షులు దోమటి నరసయ్య, సిరిసిల్ల బ్లాక్ అద్యక్షులు సూర దేవరాజు, పర్ష హన్మండ్లు, గ్రామ శాఖ రామచంద్ర రెడ్డి,

మాజీ ఎంపిటిసి పరుశురాములు, ఎల్లారెడ్డిపేట మండలం అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల టౌన్ అధ్యక్షులు పోగుల దేవరాజు రెడ్డి, యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ మాజీ అధ్యక్షులు చిందం శ్రీనివాస్, బీసీ సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి సలంద్రి వేణుగోపాల్, ఎర్ర కిషన్ గౌడ్, మల్లయ్య, ప్రవీణ్, సత్యం, విజయ్, ఎల్లారెడ్డి, రమేష్, రాజయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పంతం సురేష్ తదితరులు హాజరయ్యారు.