28 August, 2026 | 2:00 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

చెరువు కాదిది స్టేడియం!

29-06-2026 08:38 AM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఎన్టీఆర్ స్టేడియంలో(NTR Stadium) వరద నీరు నిలిచి చెరువుగా మారింది. ఇటీవల స్టేడియం అభివృద్ధి పనులు, వాకింగ్ ట్రాక్, కొత్తగా ప్రహరీ గోడ నిర్మాణం చేశారు. అయితే స్టేడియంలో లెవెలింగ్ పనులు సరిగా చేయకపోవడం, వరద నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదనీ, దీని వల్ల స్టేడియం కొద్ది పాటి వర్షానికే చెరువు గా మారి, క్రీడాకారులకు, వాకర్స్ కు అసౌకర్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.