22 April, 2026 | 7:17 PM

Breaking News

ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •  

‘లోపలి వాన’ 29న ఆవిష్కరణ

23-09-2024 12:00 AM

యువకవి కుడికాల వంశీధర్ రచించిన ‘లోపలి వాన’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ 29న హైదరాబాద్, రవీంద్రభారతిలో జరుగుతుంది. ముఖ్య అతిథి డా॥ ఎన్. గోపి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఆచార్య సూర్యా ధనుంజయ్ అధ్యక్షత వహిస్తారు. డా॥ ఎస్. రఘు విశిష్ట అతిథిగా పాల్గొంటారు. డా॥ గిన్నారపు ఆదినారాయణ గ్రంథ సమాలోచన చేస్తారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అధినేత మద్దాళి రఘురాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే.

 మద్దాళి రఘురాం