15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలపై ప్రకటనలు చేయడం చట్ట విరుద్ధం

26-03-2025 10:19 PM

డ్రగ్ ఇన్స్పెక్టర్ జి.అశ్విని..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలపై ప్రకటనలు చేయడం చట్ట విరుద్ధమని డ్రగ్ ఇన్పె పెక్టర్ జి.అశ్విని తెలిపారు. బుధవారం రెబ్బెన మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలపై ప్రకటనలు ఉన్న కారిఫోర్డ్ సిరప్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ... డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ 1954 చట్టం ప్రకారం మందుల లేబుళ్లు కవర్లపై ప్రకటనలు ఇవ్వడం చట్టవిరుద్దమని, కారిఫోర్డ్ సిరప్ పై జ్వరాన్ని తగ్గిస్తుందని ముద్రించారని, ఇలా ముద్రించిన తయారీ సంస్థ తిరుపతి మెడికేర్-హైదరాబాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.