24 May, 2026 | 3:34 PM

Breaking News

అడ్డేసార సర్పంచ్ పంద్రం శేకును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు   •   లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు మంజూరు   •   పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం   •   వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం   •   పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక   •   రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో   •   140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •  

ఫేక్ గాళ్లతో జర పైలం

11-07-2024 01:54 AM

టీజీఎస్ ఆర్టీసీ

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3,035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసు కోవాలంటూ కొన్ని లింక్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని సంస్థ తెలిపింది. అవన్నీ ఫేక్ వెబ్ సైట్లని సంస్థ వెల్లడించింది. ఆ లింకులను ఉద్యోగార్థులు నమ్మొద్దని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.