08-08-2025 01:26:09 AM
మహబూబాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్ - 8 జావలిన్ త్రో టోర్నీలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థిని కిరణ్మయి గోల్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపల్ హర్షిత తెలిపారు. అండర్ -8 60 మీటర్ల పోటీలో కిరణ్మయి ప్రతిభ చాటి గోల్ మెడల్ సాధించినట్లు ఆమె తెలిపారు.