30 June, 2026 | 10:39 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన కిరణ్మయి

08-08-2025 01:26 AM

మహబూబాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్ - 8 జావలిన్ త్రో  టోర్నీలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థిని కిరణ్మయి గోల్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపల్ హర్షిత తెలిపారు. అండర్ -8 60 మీటర్ల పోటీలో కిరణ్మయి ప్రతిభ చాటి గోల్ మెడల్ సాధించినట్లు ఆమె తెలిపారు.