12 July, 2026 | 6:06 PM

Breaking News

ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •  

ల్యాప్ టాప్స్ అందజేత

29-03-2025 10:53 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని సేవ భారతి ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర, బాలికల, గర్మిళ్ళ పాఠశాలలకు, శిశు మందిర్ పాఠశాలకు కార్పొరేట్ సంస్థల సహకారంతో ల్యాప్ టాప్స్ అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్య శిక్షణకు ఈ ల్యాప్ టాప్స్ అందించడం జరిగిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. త్వరలో మరిన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ ల్యాప్ టాప్స్ అందించి విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి సంస్థ ప్రతినిధులు రఘునాథ్ వెరబెల్లి, చోలేటి హరీష్, కిషన్ శాస్త్రి, రజనీష్ జైన్, మల్రాజ్ ఆనంద్ రావు, రవి శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.