calender_icon.png 25 January, 2026 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్‌లో చిరుత సంచారం

27-09-2024 12:03:31 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా రోడ్డు మీదుగా సైలానిబాబా దర్గాకు సమీపంలో చిరుత సంచరించినట్టు వాహనదారులు తెలిపారు.