28-04-2025 09:49:55 AM
హైదరాబాద్: రాజ్భవన్లో(Raj Bhavan) సోమవారం లోకాయుక్త. ఉపలోకాయుక్త ప్రమాణస్వీకారం చేశారు. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి(Justice Rajasekhar Reddy), ఉపలోకాయుక్తగా బీఎస్.జగ్జీవన్ కుమార్ ప్రమాణం స్వీకారం చేశారు. లోకాయుక్త,ఉపలోకాయుక్తతో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Verma) ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు.