12 July, 2026 | 4:14 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

ఇందిరాపార్కు వద్ద మహ ధర్నా.. రోడ్డెక్కిన ఆటోవాలాలు

05-11-2024 01:46 PM

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై రోజురోజుకు నిరసనలు, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. మంగళవారం హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు రోడ్డు ఎక్కారు.  ఇందిరాపార్కు వద్ద ఆటో యూనియన్లు మహ ధర్నా చేపట్టారు. తక్షణమే మీటర్ ఛార్జ్ లు పెంచాలని ఆటో యూనియన్లు కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేశాయి. అధే విధంగా ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటోవాలాలకు కాంగ్రెస్ ఇచ్చిన హమీ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆటోవాలాలకు ప్రభుత్వం ఇస్తానన్న రూ.12 వేల ఆర్ధిక చేయూత అందించాలని డిమాండ్ చేశారు.