12 July, 2026 | 2:55 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి

12-07-2026 02:16 PM

బోథ్(విజయక్రాంతి): అర్హుడైన ప్రతి వ్యక్తి ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఓటరుగా నమోదు చేయించుకోవాలని పిప్పల్ దరి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సూచనలు సలహాలు అందించారు. సకాలంలో ఎంయూనరేషన్ పారాన్ని అధికారులకు పూర్తి వివరాలతో అందించాలని సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు భవిష్యత్తులో కొనసాగాలంటే అనిమరేషన్ ఫామ్ తప్పకుండా పూర్తి బయోడేటా తో అందించాలన్నారు. భాగ్యలక్ష్మి పంచాయతీ కార్యదర్శి వార్డు సభ్యులు పాల్గొన్నారు.