14-02-2026 02:09:40 PM
బిజెపి కౌన్సిలర్లు.
తాండూరు,(విజయక్రాంతి): మహా మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉన్న శివాలయాల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నూతన మున్సిపల్ కౌన్సిలర్లు అంతారం కిరణ్ కుమార్, నాగారం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డిలు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రి వేడుకలకు భక్తులు భారీ ఎత్తున శివాలయాలకు వస్తుంటారని దేవాలయాల వద్ద పారిశుధ్యం, వీధి దీపాలు, త్రాగునీరు తదితర ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను వారు కోరారు