11 July, 2026 | 8:34 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి

08-04-2025 12:20 AM

బీజేవైఎం జిల్లా నేత కరుణాకర్‌రెడ్డి

చేవెళ్ల, ఏప్రిల్ 7: ఈనెల 12న చేవెళ్ల పట్టణంలో నిర్వహించే వీర హనుమాన్ శోభా యాత్ర కు హిందువులు పెద్ద ఎత్తున తరలి రావాలని బీజేవైఎం జిల్లా నాయకుడు కరుణాకర్ రెడ్డి కోరారు.  సోమవారం చేవెళ్ల మండలం గుండాల గ్రామంలో వీహెచ్ పీ ఆధ్వర్యంలో రూపొందించిన హనుమాన్ జయంతి శోభాయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ  సందర్భంగా ఆయన మాట్లాడు తూ... ప్రతి కార్యకర్త ధర్మం కోసం నిష్టతో పనిచేయాని, పేద, ధనిక, నిమ్న ,అగ్ర వర్ణాల భేదం లేకుండా హిందువులంతా సంఘటితమై నిలబడాలని పిలుపునిచ్చారు.  ఈ కా ర్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు శ్రీనివాస్, శ్రీశైలం, తిరుపతిరెడ్డి, బల్వంత్ రెడ్డి, కుమార్, లింగం పాల్గొన్నారు.