18 April, 2026 | 12:30 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

21-04-2025 11:06 PM

నిజాంసాగర్(విజయక్రాంతి) నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగు చూసింది. నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపిన ప్రకారం అబ్దుల్ సలాం 37 సంవత్సరాలు అనే యువకుడు ఆదివారం రాత్రి నిజాంసాగర్ ప్రాజెక్టు లో దూకి ఆత్మ హత్య చేసుకోవడం జరిగిందన్నారు మ్రుతుడి తమ్ముడు  అబ్దుల్ రెహమాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుడు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టడం శంకర్ నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.