అగ్రికల్చర్ ఏఓ శ్రీనివాస్ రావు ని పరామర్శించిన టీజీఐడిసి చైర్మన్ మువ్వా
03-07-2026 10:43 AM
సత్తుపల్లి. జులై 2(విజయక్రాంతి): సత్తుపల్లిఅగ్రికల్చర్ ఏఓ శ్రీనివాస్ రావు టి జి ఐ డి సి చైర్మన్ గమువ్వా విజయబాబు మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య రీత్యా పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బేత్తుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పొంగులేటి ,మువ్వాఅభిమానులు పాల్గొన్నారు.






