17 June, 2026 | 12:16 PM

Breaking News

ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •  

పంట పొలాలను పరిశీలించిన ఏఓ

22-03-2025 05:49 PM

దండేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో శుక్ర వారం సాయంత్రం కురిసిన అకాల వడగళ్ల వర్షంతో నష్టపోయిన పంట పొలాలను మండల వ్యవసాయాధికారి ఆంజిత్ కుమార్ శనివారం తిరిగి పరిశీలించారు. సుమారు 80 ఎకరాల్లో మొక్క జొన్న పంటకు  నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేశారు. నష్టం అంచనా నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఏవో తెలిపారు. ఏఓ వెంట ఏ ఈ ఓ, రైతులు ఉన్నారు.