17 June, 2026 | 10:58 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

మండలంలో మిషన్ భగీరథ లీకులు

22-03-2025 05:55 PM

కల్లూరు,(విజయక్రాంతి): ఎండాకాలం సీజన్ మొదలైంది తాగు మరియు వాడుక నీటి సమస్య తలెత్తే సమయం  గ్రౌండ్ వాటర్ లెవల్ లు తగ్గిపోతాయి. కాబట్టి ఈ సమయంలో మండలంలో అధికారులు  ప్రజల కు నీటి సమస్యపై తలెత్త కుండా చర్యలు  తీసుకోవాలి ప్రజలు కోరుకుంటూన్నారు. గ్రామాలలో మిషన్ భగీరథ పైపులు  తో ఇంటింటికి నల్లాలు ద్వారా నీటిని అందిస్తున్నారు. గ్రామాల్లో అక్కడక్కడా మిషన్ భగీరథ పైపు లైన్ లు లీకులు ఉన్నాయి అటువంటి లీకులు పంట్టించుకోకుండా నీటి సరఫరా చేస్తున్నారు ఆర్.డి. వో  కార్యాలయం వద్ద, మరియు షుగర్ ఫ్యాక్టరీ వద్ద, పేరువంచ గ్రామం పంచాయితీ లలో లీకులు గుర్తించి మిషన్ భగీరథ  అధికారులు సిబ్బంది ద్వారా లీకులు సరి చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు.