22 June, 2026 | 7:23 PM

Breaking News

అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •   దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్   •   శభాష్... సర్పంచ్ సాబ్   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి   •   ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి   •   అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ పాటి పావని జగన్మోహన్ రెడ్డి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం   •   గోండుగూడెం సందర్శించిన తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు   •   ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించి డంపింగ్ యార్డ్ ను తొలగించండి   •  

స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన జనం

04-12-2024 01:31 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, సుల్తానాబాద్, హుజురాబాద్ లో స్వల్పంగా భూ ప్రకంపనాలు సంభావించాయి. బుధవారం ఉదయం 7.27 గంటలకు మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఉదయం ఒక్కసారీ ప్రకంపనాల రావడంతో పలుచోట్ల భయపడ్డ జనం పరుగులు తీశారు. 1973 తరువాత కరింనగర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. భూపాలపల్లి జిల్లా ములుగు భూకంప కేంద్రం భూమికి 40 కిలోమీటర్ల లోపల పొరల్లో  మార్పులు రావడంతో భూమి కంపించినట్టు ప్రకటించింది.