అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే
21-04-2026 03:33 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కండేపల్లి గ్రామానికి చెందిన ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అభిమాని సందీప్ కుమారుడి కేశఖండన కార్యక్రమానికి మంగళవారం హాజరయ్యారు. అంతేగాక బిర్లాగుంది గ్రామానికి చెందిన రాథోడ్ ఇందల్ దేవిదాస్ ల కుమార్తెల కేశఖండన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించడం జరిగింది. ఆయన వెంట మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ సర్పంచులు పాల్గొన్నారు.






