15 March, 2026 | 8:16 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

సింగరేణి డైరెక్టర్ (పా) గౌతమ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

18-07-2025 02:16 PM

ఇల్లెందు, (విజయక్రాంతి): సింగరేణి డైరెక్టర్ (పా) గౌతమ్(Singareni Director Gautam)ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఇల్లందులోని సింగరేణి సమస్యలపై ఆయన  చర్చించారు. ముక్యంగా ఏరియా నుంచి బొగ్గు రవాణాను పెంచాలని, లారీ యజమానులు సమస్యలను దృష్టిలో పెట్టుకొని పరిశీలించాలని కోరారు. ఇల్లందు, కోయగూడెం గనుల అభివృద్ధిపై ద్రుష్టి సారించాలని విన్నవించారు. ఇంకా ఇల్లందు ఏరియాలోని పలు సమస్యలని డైరెక్టర్ (పా) దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంట చిట్టిబాబు, సాంబమూర్తి, ఎమ్మెల్యే మిత్ర బృందం పాల్గొన్నారు.