30-05-2025 02:59:48 PM
పెద్దపల్లి,(విజయక్రాంతి): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) మంచిర్యాలలో ఒక కార్యక్రమానికి వెళుతున్న తరుణంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి చౌరస్త లో బీఆర్ఎస్ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.