30 June, 2026 | 11:25 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఫలితాలు విడుదల

13-05-2025 10:20 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): 2025 విద్యాసంవత్సరానికి 6 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 46.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 6వ తరగతిలో 18,501 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే అందులో 9,603 మంది ఉత్తీర్ణత సాధించారు. 7వ తరగతిలో 5249 మందికిగానూ 2,214,, 8వ తరగతిలో 4,011 మందిలో 1,448 మంది, 9వ తరగతిలో 2,521 మందిలో 916 మంది, 10వ తరగతిలో 602 మందికిగానూ 215 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. అడ్మిషన్ టెస్టును ఏప్రిల్ 27న నిర్వహించిన విషయం తెలిసిందే.