15 April, 2026 | 12:00 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

సైప్రస్ ప్రథమ మహిళకు మోదీ కానుక

17-06-2025 01:04 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ ప్రథమ మహిళ ఫిలిప్పా కార్సేరాకు వెండి క్లచ్ పర్సును కానుకగా అందించా రు. కాగా ఈ వెండి క్లచ్ పర్సు ను ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ లోహపు పనితో ఆధునిక శైలి లో రూపొందించారు. కాగా పర్సుపై దేవాలయాలపై ఉన్న ఆకృతులు,  రాజుల కాలం నుంచి ప్రేరణ పొందిన పూల డిజైన్‌లను ముద్రించారు.