15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తల్లీకూతురు అదృశ్యం

26-04-2025 12:00 AM

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనా

ఎల్బీనగర్, ఏప్రిల్ 25 : ఇంట్లో నుంచి తల్లీకూతురు అదృశ్యమైన ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు... నాగోల్ డివి జన్ బండ్లగూడలోని ఆనంద్ నగర్‌లో తుమ్మల కృష్ణయ్య(37) భార్యా వింధ్య(36), కుమార్తె హాస్య(6)తో కలిసి నివసిస్తున్నారు.

అయితే, గురువా రం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వింధ్య తన కూతురు ని తీసు కుని బయటకు వెళ్లింది. సమాచారం తెలుసుకున్న భర్త పలుచోట్ల వెదికినా ఆచూకీ లభించలేదు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విషయంలో శ్రీకాంత్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్యానాయక్ తెలిపారు.