నాందేడ్ ఎన్నికల ఇన్చార్జిగా ఎంపీ అరవింద్
23-08-2024 07:34 PM
నిజామాబాద్ ఆగస్టు 23,(విజయక్రాంతి): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాందేడ్ జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ గా ఎంపీ ధర్మపురి అరవింద్ నియమితులయ్యారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవానతో పాటు జిల్లాకు చెందిన 9 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్ లతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం సమావేశమయ్యారు. మహరాష్ట్రలో భారతీయ జనత పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.






