15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కోతుల దాడిలో ఒకరికి గాయాలు

26-03-2025 08:55 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో బుధవారం కోతుల దాడిలో చింత లక్ష్మిరెడ్డి గాయాలపాలయ్యారు. గాయాలైన వ్యక్తిని మొరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి చికిత్సను అందిస్తున్నారు. కోతుల బెడదతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్చి వస్తుందని పలు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులు కోతుల బెడద నుండి ప్రజల ప్రాణాలు కాపాడాలంటూ వేడుకుంటున్నారు.