25-06-2025 05:01:31 PM
మఠంపల్లి: మఠంపల్లి మండల(Mattampally Mandal) తాహశీల్దార్ లావురి మంగా జన్మదిన సందర్భంగా మఠంపల్లి మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ బాబు నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాయసల్, తదితరులు పాల్గొని తాహశీల్దార్ కి శుభాకాంక్షలు తెలిపారు.