4 April, 2026 | 4:59 PM

సకాలంలో రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలి

04-04-2026 03:45 PM

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంబించిన జిల్లా కలెక్టర్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి)రైతుల వద్ద నుండి వరి ధాన్యం ను సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘ సభ్యులు, సకాలంలో కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, గ్రామ సర్పంచ్, స్రవంతి సాయ గౌడ్, ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ గ్రామ సర్పంచ్ స్రవంతి సాయ గౌడ్ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.

 కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్, ఆశిష్, సాంగ్వాన్ మాట్లాడుతూ... రైతుల వద్ద నుండి వరి ధాన్యం ను,సంబంధిత శాఖ అధికారులు,సకాలంలో రైతుల వద్ద నుండి విక్రయించాలని రైతులకు 48 గంటల్లో దాన్యం డబ్బులు పడేవిధంగా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.