7 May, 2026 | 3:06 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య కన్నుమూత

23-06-2024 10:29 PM

భదాద్రి కొత్తగూడెం: పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిన రామచంద్రయ్య( 65) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఉపరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన భదాద్రి కొత్తగూడెం జిల్లా మణిగూరులో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆదివాసి దేవతలైన  సమక్క, సారలమ్మ జీవిత చరిత్రను కంచు మేళంతో ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.