30 June, 2026 | 11:29 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

బెల్లంపల్లి సీఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ఊరేగింపు

13-04-2025 06:18 PM

బెల్లంపల్లి,(విజయశాంతి): బెల్లంపల్లి పట్టణంలో సిఎస్ఐ చర్చి ప్రజీబీటర్ ఇన్చార్జి సిహెచ్ అశోక్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా కమిటీ సభ్యులు, క్రైస్తవులు ఊరేగింపు నిర్వహించారు. గతంలో ఏసుప్రభు గాడిదపై వస్తుంటే ప్రజలు ఆకులు, బట్టలు పరుస్తూ ఖాళీ భూమి మీద నడవకుండా మట్టలు పరిచి ఊరేగించారు. ఇదే విధంగా పరిశుద్ధాత్మ అయిన దేవుడు యేసు ప్రభువుని కూడా ప్రజీబీటర్ ఇన్చార్జి సిహెచ్ అశోక్ అయ్యగారు, సంఘ సభ్యులు ఊరేగింపుగా మట్టలుపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు.