3 July, 2026 | 5:27 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

నాగారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

18-09-2025 01:04 AM

నాగారం: మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  75వ జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు  నాగారం మండల బీజేపీ అధ్యక్షులు కుంభం కర్ణాకర్,  కొత్తోజు ఎల్లా చారి మండల కన్వీనర బుల్లెట్ల సురేష్ మండల ఉపాధ్యక్షులు కన్నెబోయిన సాయిలు పేరాల భాష బ్లడ్ డొనేషన్   చేయడం జరిగింది. రక్తదానం మహా గొప్పదానం అని అన్నారు.